Home Search
%E0%B0%85%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E2%80%8C %E0%B0%B7%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల ‘‘మూడు’’ మారుతుందా?
ఊహించినట్లుగానే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైంది. ఇప్పుడు కూటమి అంటే రెండు కాదు.. మూడు పార్టీలుగా అధికారికంగా తెరపైకి వస్తున్నాయి. ఇంకా సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా, పొత్తు...
ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?
టీడీపీ-జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరడం కూడా ఖాయమైపోయింది. కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తు పొడుచుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో నేడో, రేపో సీట్ల సర్దుబాటు...
జగన్కు వ్యతిరేకంగా ఏం జరుగుతోంది?.. హస్తినలో అర్ధరాత్రి చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అన్ని పార్టీలూ ఒక్కటవుతున్నాయి. శత్రువు, మిత్రుడు అని ఎవరూ లేరు. ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడమే...
తెలంగాణ లోక్ సభ : ఎవరి అంచనాలు వారివే
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాకముందే.. ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ ఎస్.. లోక్...
ప్రచారంలో అగ్రపరివారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ కు చేరింది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉన్న స్వల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పరుగులు పెడుతున్నాయి....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీల పాలనలోని లోపాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాయి. ముఖ్యంగా...
ఈ నెల 23న తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవేళ్లలో భారీ బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలగా ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం త్వరలో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై...
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్
టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కుమారుడు, మెగాపవర్స్టార్ రామ్చరణ్ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు...
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరుకానున్న తెలంగాణ హోంమంత్రి...
నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్...