Home Search
%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
సెంటున్నర జగన్ వర్సెస్ టిడ్కో చంద్రబాబు
ఒకటి కాదు.. రెండు కాదు.. అధికారంలోకి వచ్చి ఏకంగా నాలుగు సంవత్సరాల 11 నెలలు.. పట్టించు కోవడం మానేసి .. ఎన్నికలకు వెళ్లబోయే ఒకే ఒక్క నెల ముందు.. టిడ్కో ఇళ్ల పంపిణీకి...
తండ్రికి లోక్సభ..కూతురుకు అసెంబ్లీ టికెట్
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును మళ్లీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..మారిన రాజకీయ సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ టికెట్ను అతనికి కేటాయించింది. మాడుగులలో ఖాళీ అయిన ఎమ్మెల్యే టికెట్ ను...
బూడి ముత్యాల నాయుడుకే టికెట్ ఎందుకు?
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ..ఇటీవల ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. అయితే అక్కడ కూటమి అభ్యర్థిగా...
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
దారి తప్పిన రాజకీయానికి ప్రత్యామ్నాయంగా అంటూ లోక్ సత్తా పార్టీని స్థాపించి.. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు.. డా.జయప్రకాష్ నారాయణ. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు పారదర్శకంగా, జవాబుదారీ తనంతో...
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
జయప్రకాశ్ నారయణ సపోర్టుపై టీడీపీ హర్షం
ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తాను మద్దతు ఇస్తున్నట్టు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అనౌన్స్ చేశారు. దీంతో తనకు కులముద్ర వేసినా పర్వాలేదన్నారు. ఏపీలో...
డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు
దేశంలో చాలా వేగంగా జరుగుతున్న డిజిటలైజేషన్ను అనుసరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మాధ్యమం ద్వారా కొన్ని సేవలను అందించే అధికారిక వెబ్ సైట్లను ప్రారంభించింది. దీంతో ఇకపౌ ఓటర్ల జాబితాలను కూడా ఆన్లైన్లోనే...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...
ఏపీలో కూటమి వల్ల బీజేపీకే లబ్ధి
ఏపీలో టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ కూటమి వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న ఆరాలు ఎక్కువయిపోయాయి. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి...