Home Search
%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80 %E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3 - search results
If you're not happy with the results, please do another search
తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో ప్రతి భక్తుడు భాగస్వామీ కావాలి – మాజీ సీజేఐ ఎన్వీ...
తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని, తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ. శనివారం...
నేడు పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఎన్వీ రమణ.. వీడ్కోలు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారంతో ఆయన పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్...
విజయవాడలో నూతన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పాల్గొన్న సీఎం జగన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ కీలక...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ యు.యు.లలిత్ పేరును ఇటీవలే ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రానికి...
భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్.. ప్రతిపాదించిన సీజేఐ ఎన్వీ రమణ
భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్...
ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. ఈ మేరకు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు...
న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి, సీఎంసీజే సంయుక్త సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రారంభ సెషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే సీఎంసీజే సదస్సుకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 30, శనివారం నాడు ఢిల్లీలో జరగనున్న సీఎంసీజే...
దేశానికి ఒక ఆదర్శవంతమైన న్యాయశాఖగా తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ పేరు గడించాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు శుక్రవారం నాడు హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. తెలంగాణలోని దాదాపు 400 మంది వివిధ విభాగాలకు చెందిన న్యాయాధికారులతో ఈ సదస్సు...