Home Search
%E0%B0%8F%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D%E2%80%8C %E0%B0%B7%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B1%87 - search results
If you're not happy with the results, please do another search
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
18 మందితో కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. శివసేన, బీజేపీ నుంచి చెరో 9 మంది మంత్రులు ప్రమాణం
మహారాష్ట్రలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ జరిగింది. దక్షిణ ముంబైలోని రాజ్భవన్లో జరిగిన ఈ...
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు షాక్.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఒక్కరోజులోనే ఐటీ నోటీసులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు ఆదాయపు పన్నుశాఖ (ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ - ఐటీ) షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు, ఆదాయాలపై ఈ నోటీసులు జారీ చేసినట్లు ఐటీ...
సుప్రీంకోర్టులో ఏక్నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలకు ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి...
12 మంది ‘ఎమ్మెల్యే’లపై అనర్హత అస్త్రం ప్రయోగించిన శివసేన.. 40 మంది నావైపే అంటున్న ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పూటకో మలుపు తిరుగుతోంది. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేసి రాష్ట్ర రాజకీయాలను గందరగోళంలోకి నెత్తిన ఏక్నాథ్ షిండేకు షాక్ ఇచ్చే ఉద్దేశంతో శివసేన ఆఖరి ప్రయత్నంగా అనర్హత అస్త్రం...
మహారాష్ట్ర సంక్షోభం: నేడు గవర్నర్తో భేటీ కానున్న శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే! ఆయన వెంట 40...
మహారాష్ట్ర రాజకీయాలలో ఏర్పడిన సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంటోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పూర్తికాలం పాలిస్తుందా లేక మధ్యలోనే...