Home Search
%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B5%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2 %E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4 - search results
If you're not happy with the results, please do another search
కుటుంబ పాలన ట్యాగ్ తొలిగిపోయేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్
కుటుంబ పాలన.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గట్టిగా వినిపించిన మాట. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో పాటు కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించడం.. కవిత లోక్ సభ...
ల్యాండ్ క్రూయిజర్ కార్ల వ్యవహారంపై కవిత స్పందన ఇదే…
తెలంగాణలో ల్యాండ్ క్రూయిజర్ కార్ల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. బీఆర్ఎస్ సర్కార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని...
కేసీఆర్ మరో షాక్.. బరిలోకి 100 మంది పౌల్ట్రీ రైతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పరుగులు తీస్తున్నాయి. అన్ని పార్టీలకంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాను గజ్వేల్, కమారెడ్డి రెండు చోట్ల...
ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్ కుమార్, వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ కవిత సహా పలువురి అభినందనలు
తెలంగాణాలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి...
జంతర్మంతర్లో మొదలైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష.. ప్రారంభించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10...
జంతర్ మంతర్ దీక్ష ఏర్పాట్లలో ఉన్నా, ఈనెల 11న విచారణకు హాజరవుతా.. ఈడీకి తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పంపిన సమన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల దృష్ట్యా గురువారం విచారణకు హాజరు కాలేనని ఆమె...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్గా వ్యవహరించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని...
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమలుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి...