Home Search
%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1 %E0%B0%85%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ను స్వీకరిస్తున్నా.. నిరూపిస్తే రాజకీయాలు నుండి తప్పుకుంటా – మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం పరిధిలోని విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని తాను కాజేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, తనపై...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విశాఖ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరియు విశాఖకు రాజధాని తరలింపు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా క్రికెట్...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది....
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానంపై వివరణ ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్
స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా...
తెలంగాణలో ‘అమరరాజా’ కంపెనీ భారీ పెట్టుబడులు.. స్పందించిన ఏపీ మంత్రి అమర్నాథ్, కీలక వ్యాఖ్యలు
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల తయారీ యూనిట్ను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థ ‘అమరరాజా గ్రూప్’ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.9,500 కోట్ల పెట్టుబడితో...
మూడు రాజధానులకు మద్దతుగా ‘విశాఖ గర్జన’ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజధానుల అంశం కాక రేపుతోంది. ఒకవైపు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు శ్రీకాకుళం వరకు 'మహా పాదయాత్ర' చేస్తుండగా.. మరోవైపు ఏపీకి మూడు...
అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో మరోసారి విషవాయువు లీక్.. ఆస్పత్రి పాలైన 100 మందికి పైగా మహిళా కార్మికులు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వద్ద మరోసారి విషవాయువు లీక్ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇక్కడి బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీలో ఉన్న సీడ్స్ ఇంటిమేట్ అపెరల్...