Home Search
%E0%B0%97%E0%B1%8C%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D %E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు గ్రూప్-1 ఇంటర్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ...
ఏపీపీఎస్సీ చైర్మన్గా.. ప్రమాణ స్వీకారం చేసిన గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ ఈరోజు (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం విజయవాడ బందర్ రోడ్డులో గల...
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నాడు అధికారిక...
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా? పాస్ కావాల్సిందే…
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదని ఇటీవల ప్రకటించిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై రాష్ట్రాలకు నిర్ణయాధికారాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో...
ఏపీకి వెళ్లాలంటే పాస్ ఉండాల్సిందే, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతి
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై రాష్ట్రాలకు నిర్ణయాధికారాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ...
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చే పాస్ కావాల్సిందే…
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 5.0 కు సంబంధించి తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసింది. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని...
లాక్డౌన్ 5.0: వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే పాస్ తప్పనిసరి
లాక్డౌన్ 5.0 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలలో అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రజా రవాణా, వ్యక్తుల అనుమతిపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం...