Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
ఈ సారి ఎచ్చెర్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది?
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం .. ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం ఉండటమే కాదు.. దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో...
ఆయా నియోజకవర్గాలలో పెరుగుతున్న జోష్
ఏపీలో ఎన్నికల వేడి భానుడి భగభగలతో పోటీ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీల నేతల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ నెల 18న...
2019లో ఒక్క ఛాన్స్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
గత ఎన్నికలకు ముందు జగన్ నోట వెంట వచ్చిన ఒక్క ఛాన్స్ అన్న మాట.. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్కు భారీ సింపతీ ఓట్లను కురిపించింది. 2017 నవంబరు 6న ప్రారంభించిన...
ఏది నిజం?.. కోడి కత్తి 2.0నా?.. కుట్రనా??
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్ కన్ను కు గాయం కావడంపై ఏపీ అట్టుడుకుతోంది. ఓ వైపు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా...
రఘురామా.. తేలేది ఎప్పుడు హైడ్రామా?
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలవాల్సిన వ్యక్తుల్లో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒకరు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన.. కొద్దికాలానికి గెలిచిన పార్టీని తిడుతూనే ఉన్నారు. అధికారికంగా...
పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్ అదేనా?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారం...
కూటమిలో కల్లోలం.. నేతల దిద్దుబాటు చర్యలు
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలూ సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన వరకూ ప్రశాంతంగానే జరిగినా, ప్రస్తుతం కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తొలుత ఒకరిని ప్రకటించి, ఆ...
మారిన పొలిటికల్ సీన్తో వైసీపీలో గుబులు
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నేతలంతా ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు . ఒక విధంగా చెప్పాలంటే ప్రచారంలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కూడా టీడీపీ అధినేత చంద్రబాబు...
ఇదే చాన్స్ అంటున్న చంద్రబాబు
చంద్రబాబుకు రాజయోగం ఉందని ఉగాది పూట పండితులు జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 128 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు దక్కుతాయని పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిషుడు మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ...