Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడు నుంచి బరిలోకి ?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ తమిళిసై సౌందర రాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గవర్నర్ అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని,...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్లకు ఎమ్మెల్సీ పదవి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్కు కీలక పదవి కట్టబెట్టింది. గవర్నర్ కోటాలో కోదండరామ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. కోదండరామ్తో పాటు అమరుల్లా ఖాన్కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ...
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి గవర్నర్ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి.. తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిపై 16,873 ఓట్ల...
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అప్పుడే అధికార పక్షంపై ప్రతిపక్షాలు దండయాత్ర మొదలు పెట్టాయి. విమర్శలు బాణాలు వదిలాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. గత...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను నియమించడం వెనుక మతలబేంటి..?
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన ప్రోటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్...
ఓటమి తర్వాత ఫస్ట్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల తర్వాత గద్దె దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా...
విలీన గ్రామాల ప్రజల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు...