Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 %E0%B0%B8%E0%B1%8C%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్లకు ఎమ్మెల్సీ పదవి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్కు కీలక పదవి కట్టబెట్టింది. గవర్నర్ కోటాలో కోదండరామ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. కోదండరామ్తో పాటు అమరుల్లా ఖాన్కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ...
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి గవర్నర్ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి.. తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిపై 16,873 ఓట్ల...
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అప్పుడే అధికార పక్షంపై ప్రతిపక్షాలు దండయాత్ర మొదలు పెట్టాయి. విమర్శలు బాణాలు వదిలాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. గత...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను నియమించడం వెనుక మతలబేంటి..?
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన ప్రోటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం, విచారణ చేయాలని కాళోజీ వర్సిటీ వీసీకి...
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి మృతి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రీతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసులు పంపింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న...