Home Search
%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BF %E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
జీవితంలో తొలిసారి దేశంలో పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నానని రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నూతన...
ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
దేశంలో ఎన్నికల వేడి రాజకీయాలను హీటెక్కిస్తుండగా.. మోడీ ప్రభుత్వం హయాంలో జరిగే ఆఖరి బడ్జెట్ సమావేశాలపై అంతా ఆసక్తి నెలకొంది.మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో అన్న...
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు, పాల్గొన్న ఖర్గే, సోనియా
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్కార్ అవార్డు సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మేకర్స్ భేటీ
మార్చి 12న లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు...
శ్రీ రామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
శ్రీ రామనవమి పర్వదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ శ్రీ రామచంద్ర జీవితం ప్రతి యుగంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు....
నేటి నుంచి రెండ్రోజుల పాటుగా పశ్చిమబెంగాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 27, 28 తేదీల్లో పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 27, సోమవారం కోల్కతాలోని నేతాజీ భవన్ను సందర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డులు-2023 ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ అయ్యారు....