Home Search
%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0 %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...
నైరాస్యంలో జనసేన కేడర్
పవన్ కల్యాణ్.. ఆపేరులోనే పవర్ ఉండేది. రీల్ లైఫ్లో పవర్స్టార్గా పేరుంది. ఆ ఒక్క విషయంలో తప్పా.. రియల్ లైఫ్లోనూ మంచిపేరే ఉంది. కానీ.. రాజకీయరంగంలో ఆయన వేస్తున్న అడుగులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం...
ఎన్డీఏ గెలుపుపై అంత నమ్మకమా?
పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా ప్రముఖ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ 400 స్థానాలకు పైగా...
చంద్రబాబు ”వ్యూహం” ఫలించేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాజకీయాల్లో తలపండిన నేత. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఆ స్థాయికి రావడానికి ఎన్నో వ్యూహాలు పన్ని ఉంటారు....
ప్రచారంలో అగ్రపరివారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ కు చేరింది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉన్న స్వల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పరుగులు పెడుతున్నాయి....
మోదీ మురిపించారు..
బీజేపీ బీసీ కార్డును హైలెట్ చేయడానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో బాగానే మురిపించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ చరిత్రలోనే...
ప్రధాని సభతో పరిస్థితి మారేనా?
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని,...
ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రేపు విశాఖలో భారీ బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు (ఆదివారం, జూన్ 11, 2023) విశాఖపట్నంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు...
ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈశాన్య రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు ప్రారంభించింది. ఈ సెమీ-హై స్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ ఉత్తరాఖండ్లోని...