Home Search
%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D %E0%B0%97%E0%B0%A1%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ఆ స్థానం నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ?
సినీ నటులు, క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కామన్. ఇప్పటికే ఎంతో మంది సినీప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవల దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్...
ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర పేర్లు
ఇప్పుడు దేశం అంతటా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలకు రెడీ అవడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి...
టోల్ ట్యాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి లేఖ
ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర రోడ్డు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రాష్ట్ర...
ఖమ్మం-విజయవాడ ఎన్హెచ్-163జీపై 4-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే, రూ.983 కోట్లు మంజూరు: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్-ఓ) కార్యక్రమం కింద వి.వెంకటాయపాలెం గ్రామం నుండి బ్రాహ్మణపల్లి(కే)...
వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, ఏపీలో రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు...
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం...
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే సండ్ర భేటీ, ఖమ్మంలో జాతీయ రహదారులపై వినతి పత్రం
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర...
ఆంధ్ర-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఈ వంతెనను...
వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను...
ఏపీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాజమండ్రిలో ఐదు ఫ్లై ఓవర్లకు శంకుస్థాపన
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న గడ్కరీకి ఏపీ రవాణాశాఖ మంత్రి రామలింగేశ్వర రావు,...
ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లే అవసరం లేకుండా ఇకపై 58 సేవలు ఆన్లైన్ లోనే అందుబాటు, 58 సేవలు...
దేశంలో ఇకపై వినియోగదారులకు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సహా 59 సేవలు మరింత సులభతరం కానున్నాయి. నితిన్ గడ్కరీ నేతృత్వంలోని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల...