Home Search
%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8B %E0%B0%A4%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ విద్యార్థులంతా 35 శాతం మార్కులతో పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం...
హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా పాస్, పది పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల రద్దుకు సంబంధించి జూలై...
కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షల...
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదోతరగతి చదివిన విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాఠశాలల్లో...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు రద్దు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్...
ఏపీలో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై 10...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జరగనున్న పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై...
తమిళనాడులో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరిని...
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు...