Home Search
%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF %E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఆ కీలక నేతలే చంద్రబాబు టార్గెట్
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటి వరకూ అవతలి పార్టీలో ఉంటూ నానా రగడ చేసిన వాళ్లు ఈ రోజు అదే పార్టీకి వచ్చి నేతలను పొగుడుతున్న సీన్లు చాలానే...
టీడీపీ కంచుకోటలో ఏపీ సీఎం పర్యటన
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ అదే ధీమాగా చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్నే వినిపిస్తూ, పార్టీ కేడర్లో ఉత్సాహం...
ఆ స్థానం నుంచి ఎంపీగా మాజీ సీఎం పోటీ
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమైపోయాయి. అయితే కొన్ని కీలక స్థానాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఆయా...
కుప్పంలోనూ “సిద్ధం”..! హీటెక్కనున్న రాజకీయం!!
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాటల తూటాలతో, కోడిగుడ్డు, పప్పుల బహుమానాల పేరుతో రంజుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందురు కలిసి వచ్చినా సిద్ధం అంటూ ఊరూరా...
ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగులపై వైసీపీ అభ్యర్థులు ఖరారు?
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి...
యువగళం పాదయాత్ర: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం యాత్ర 33వ రోజున లోకేష్ పుంగనూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ...
మంగళగిరిలో అటవీశాఖ ప్రధాన కార్యాలయం ‘అరణ్య భవన్’ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు అయింది. గుంటూరు అరణ్యభవన్లో ఉన్న అటవీశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ఆటోనగర్లోని విశాలమైన పీవీఎస్ ల్యాండ్మార్క్ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు...
సీఎం జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీలేరు పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా...
ఏపీలో ఇకపై ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దేశంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ మరియు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు...
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కుప్పంలో మూడు రోజులు పాటు పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యుత్, గనులు మరియు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి...