Home Search
%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82 %E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన 'కంటి వెలుగు' ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు....
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...
వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉంది, అంతా సహకరించాలి
రేపటి నుంచి (సెప్టెంబర్ 6, మంగళవారం) తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,...
బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి...
మార్చి 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్, ప్రోటెం చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 7 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్...
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : స్పీకర్ పోచారం
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు....