Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...
జగన్ సర్కార్పై మోదీ ఘాటు విమర్శలు
మార్చి 17న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభ ఏర్పాటు చేస్తుందన్న దగ్గర నుంచి అందరి దృష్టీ అటే వెళ్లింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతారనే...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...
మోదీ మురిపించారు..
బీజేపీ బీసీ కార్డును హైలెట్ చేయడానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో బాగానే మురిపించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ చరిత్రలోనే...
ప్రధాని సభతో పరిస్థితి మారేనా?
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని,...
ట్టిటర్లో దూసుకెళుతున్న ప్రధాని మోడీ
విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోడీకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోడీ పర్యటనపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం...
సీఎం జగన్ అధ్యక్షతన.. జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ...
దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఒక...
నూతన పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది, 140 కోట్ల మంది ఆకాంక్షలకు చిహ్నం – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...