Home Search
%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D%E2%80%8C %E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్కు...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం...
తొలిసారిగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మరోసారి అస్వస్థత, హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముందుగా నవంబర్ 15న గవర్నర్ కరోనా బారినపడడంతో ఏఐజీ...