Home Search
%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D %E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్కు...
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్, ఆయనతో జ్ఞాపకాలు నాకు ప్రత్యేకం – సీఎం జగన్
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో...
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షాక్.. గవర్నర్ను కలవడంపై నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి (ఏపీజీఈఏ) షాక్ ఇచ్చింది. ఏపీజీఈఏ సభ్యులు ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వారు ఎందుకు...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం...
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేశ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటీవల మంత్రిగా ప్రమోషన్ అందుకున్న జోగి రమేష్లను శాసనసభ బిజినెస్...
అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కామన్వెల్త్ గేమ్స్-2022, ఆర్చరీ వరల్డ్ కప్ మరియు వరల్డ్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...