Home Search
%E0%B0%AC%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%90 - search results
If you're not happy with the results, please do another search
తలైవా సరికొత్త రికార్డ్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉంది . రజనీకాంత్ స్టైల్కు, నటనకు కోట్లాది మంది అభిమానులు ప్రాణాలు ఇస్తారు. దీనికి తోడు రజనీ నటించిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా...
ఐపీఎల్: మైదానంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య గొడవపై బీసీసీఐ సీరియస్, 100 శాతం మ్యాచ్ ఫీజు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనుకోని వివాదం చోటుచేసుకుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు వేదిక ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్పు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్లో...
2007 టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం, క్రికెట్కు గుడ్ బై
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం అన్ని రకాల...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ఐదు జట్లు ఇవే, మొత్తం బిడ్ ద్వారా బీసీసీఐకి రూ.4669.99 కోట్లు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఐదు ప్రాంచైజీలు/జట్లను బీసీసీఐ బుధవారం...
రేపటి నుంచే భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో శ్రేయాస్ అయ్యర్ దూరం, జట్టులోకి రజత్...
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, జనవరి 27,...
రూ.951 కోట్లకు ఉమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్, దక్కించుకుంది ఎవరంటే?
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-2027 ఐదేళ్ల కాలానికి ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్...
5 సభ్యులతో కొత్త సెలక్షన్ కమిటీ ప్రకటించిన బీసీసీఐ, చేతన్ శర్మకే మరోసారి చైర్మన్ గా అవకాశం
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నూతన ఆల్-ఇండియా సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ నియామకాలను ప్రకటించింది. చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్...