Home Search
%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
విశాఖ నార్త్ నుంచే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ
ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జాబితాలోనే చాలామంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో జాబితాలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ...
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. తాజాగా ఐదో సారి బడ్జెట్ను ప్రకటించారు. దీంతో...
నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
జీవితంలో తొలిసారి దేశంలో పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నానని రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నూతన...
పొత్తు దిశగా కాంగ్రెస్-జై భారత్ పార్టీలు?
ఎన్నికలవేళ ఏపీలో ఎత్తులు, పొత్తులు, జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా వైసీపీని గద్దె దించేలా.. అధికారం...
గెలుపు దిశగా డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపోరు రసవత్తరంగా సాగుతోంది. మరికొద్ది నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనుండడంతో.. ఇప్పటి నుంచే ఎన్నికల వేడి భగ్గుమంటోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం దక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు....
పిల్లల్ని కనడానికి, కొత్త వ్యాపారాలకు ఆ రోజే ముహూర్తం
ఇప్పుడు భారత్లో ఎక్కడ చూసినా.. జనవరి 22, 2024 గురించే టాపిక్ నడుస్తోంది. చాలా ప్రత్యేకత సంతరించుకున్న రోజు అవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గర్భిణిలు ఆరోజే పిల్లలను కనడానికి నిర్ణయం...
ఆప్ఘాన్తో తొలి టీ20 ఫస్ట్ మ్యాచ్ కు విరాట్ దూరం..
జనవరి 11న అంటే ఈ రోజు నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ మొహాలీలో ఈ రోజు జరగనుంది.అయితే ఈ...
మోడీ అనే మెడిసిన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్రమోడీ, మాజీ సీఎం కేసీఆర్ అంటేనే భగ్గుమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాకముందు.. సమయం దొరికినప్పుడల్లా వారిపై నిప్పులు చెరిగేవారు. సందర్భాన్ని బట్టి వారిపై సంచలన వ్యాఖ్యలు చేసేవారు. ఇటీవలే...
రాహుల్ జోడోయాత్ర మళ్లీ ప్రారంభం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అన్ని వర్గాల నుంచి ఇప్పుడు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం రాహుల్ భారత్ జోడోయాత్ర అంటే ఎవరూ కాదనలేరు. రాహుల్ ఎలా ఉంటారో అలాగే ప్రజల...
రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఇలాంటి సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరును జై భారత్ నేషనల్...