Home Search
%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D %E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87 - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ జోడోయాత్ర మళ్లీ ప్రారంభం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అన్ని వర్గాల నుంచి ఇప్పుడు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం రాహుల్ భారత్ జోడోయాత్ర అంటే ఎవరూ కాదనలేరు. రాహుల్ ఎలా ఉంటారో అలాగే ప్రజల...
ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వే ఏం తేల్చింది?
కొన్నాళ్లుగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈనెల డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి అయిన ఇండియా సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే...
ఢిల్లీకి చేరిన కర్ణాటక సీఎం వ్యవహారం.. సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ, అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు ఎదురైంది. ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై పార్టీ అధిష్టానానికి సమస్య ఉత్పన్నం అయింది. అయితే కీలక పదవి...
కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం.. ముఖ్యమంత్రిగా ఎవరంటే? – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సీఎం పదవిని ఎవరు...
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర? సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా పలు హామీలు
మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో...
కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం...
కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇటవలే మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడే రాజీనామా చేయగా.. తాజాగా సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కూడా...
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా.. నలుపు వస్త్రాలు ధరించి పార్లమెంట్కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించినందుకు నిరసన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ బూడిద రంగు చీర...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల...
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ...