Home Search
%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF %E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D %E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం హోలీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజల జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి హోలీని...
టీఎంసీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి...
ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో...
పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా...
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు.. అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను 'పరమ విశిష్ట సేవా పతకం'తో...