Home Search
%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6 %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
విజయమ్మను తన వైపు తిప్పుకున్న సీఎం జగన్
కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఒకవైపు ప్రత్యర్థి కూటమి దూకుడు చూపిస్తుంటే.. ఇంకోవైపు కుటుంబం దూరమై జగన్ను టెన్షన్ పెడుతోంది. సొంత చెల్లెలు షర్మిల ఏకంగా ఏపీ కాంగ్రెస్...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
షర్మిల క్లారిటీ ఇచ్చారా? సస్పెన్స్ కొనసాగించారా?
కొద్ది రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య సౌభాగ్యవతమ్మ కానీ, ఆయన కూతురు సునీత కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15న వివేకానంద...
కడపలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అన్ని జిల్లాల కంటే కడప జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు..దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు...
దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన కూటమి
ఏపీ రాజకీయాలు భగభగ మండిపోతున్న భానుడితో పోటీ పడి మరి హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీ కౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతుంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల...
కడప లోక్ సభ ఎన్నికల బరిలో వైఎస్ వివేకా భార్య
కడప అంటేనే రెడ్ల అడ్డ. దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్సార్ కుటుంబీకులే ఎంపీలుగా...
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన నేతల వివరాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లు చాలామందే ఉన్నా వారిలో రూ.100కోట్లు దాటిన వారు ఎక్కువ మందే ఉన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు...
కొత్త మలుపు తిరిగిన వివేకా హత్య కేసు.. ముగ్గురిపై కేసు నమోదు
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక మలుపులు తిరిగి ఈ కేసు.. తాజాగా మరో కొత్త మలుపు తిరిగింది. వివేకా...
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు....
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ-1)గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే...