Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C %E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి.. చంద్రబాబును విమర్శిస్తారా?
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసింది. పదేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షుడు మినహా కేడర్ లేదు. కాంగ్రెస్ నేత అని గర్వంగా చెప్పుకునే పరిస్థితీ లేదు. 2014,...
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
యువగళం పాదయాత్ర: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై స్పందించిన నారా లోకేష్, కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.10 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కాట్రేనికోన మండలం దొంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుదాఘాతంతో యడ్ల నవీన్ అనే...
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పురస్కారం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గానూ ఆయన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భాన్ని...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50...
ఏపీలో ‘హర్ ఘర్ తిరంగా’కు ఘనంగా ఏర్పాట్లు.. కోటి జాతీయ జెండాలు ఎగరేయడానికి ప్రభుత్వం సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కోటి జెండాలను వివిధ...
ఏపీ: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో సేవల కోసం, 1,681 ఎంఎల్హెచ్పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ ఫీల్డ్ కి చెందిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 'వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్'లో సేవలు అందించేందుకు గాను 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల...