Home Search
%E0%B0%B8%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE %E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ బిగ్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది....
12 మందిలో 10 మందిని ఓడించిన ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా.. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా నెవ్వర్ అనేవాళ్లకు సమాధానంగా వచ్చిన ఫలితాలు హస్తం...
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023)...
రేపే టీఎస్ ఎంసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
లక్షలాదిగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (గురువారం, మే 25, 2023) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్...
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలోని 24 లక్షల విద్యార్థులకు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ మరియు యూనిఫారాలు అందజేయనుంది. ఈ మేరకు...
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023లో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్ సహా పలు ప్రవేశపరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది....
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం – విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్...
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...