Home Search
%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
జగన్ను జనసేనానితో కంపేర్ చేస్తున్న వైసీపీ నేతలు
ఆరు గ్యారెంటీలు చూసి కాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించింది. ఆత్మగౌరవం కోసం. అలాగే, వైసీపీ నేతలకు కావాల్సింది టికెట్లు మాత్రమే కాదు కనీస గౌరవం. నిజమే ఒకసారి ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో ...
మరి ఉమారెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి?
ఏపీలో అన్ని పార్టీల కంటే వైసీపీ రాజకీయాలు మొదటి నుంచీ కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. అందరి కంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించి..ప్రచారంలో దూసుకుపోదామని అనుకున్న సీఎం జగన్కు ఆదిలోనే హంసపాదులా అసంతృప్తులు తాకిడి...
ఇలాంటి ఫ్యాన్స్ పవన్కే ఉంటారని ప్రశంసలు
మారుతున్న కాలానికి తోడు అలవాటు, కల్చర్ కూడా మారుతుంది. అలాగే ఇప్పుడు పెళ్లి వేడుకల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లయితే చదివింపుల కార్యక్రమంలో ఓ పుస్తకం పట్టుకుని ఒక మనిషి కూర్చుంటే అంతా...
రాజధాని రాజకీయం.. ఏపీలో గందరగోళం..
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.....
రాజధాని చుట్టూ వైసీపీ నేతల రాజకీయాలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏపీ రాజధాని అమరావతిగా వద్దని ..మూడు రాజధానులే ముద్దని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు...
వస్తామంటే వద్దంటామా..! కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతలు
లేదు.. లేదు.. అంటూనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే జోరుగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నీతి నియమాలు .....
మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...
పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో టాప్-ఏడు నగరాల్లో సగటున 'ఫ్లాట్...
నాడు వద్దన్న సింగే.. ఇప్పుడు బీజేపీలో కింగా?
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీ ఆయనను సస్పండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. సుమారు ఏడాదిన్నర పార్టీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయనను...