Home Search
అశోక్ గెహ్లాట్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.. ఒకే వేదికపై మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు....
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా – రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 22న పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. కాగా కాంగ్రెస్...
గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు పరిశీలకులను ప్రకటించిన కాంగ్రెస్.. అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్ నియామకం
ఈ ఏడాది చివరిలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు...
సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఈ రోజు కరోనా పరీక్షలో నాకు రిపోర్ట్ పాజిటివ్...
ఆ ఇద్దరు సీఎంలపై ప్రజల రియాక్షన్?
ఈ సంవత్సరం చివర్లో 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగనున్నాయి. నిజం చెప్పాలంటే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారి చేత...
ఈనెల 5న ఢిల్లీకి వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత.. బీబీసీ అవార్డుల కార్యక్రమానికి హాజరు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇంకా ఈ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: తొలిదశలో భాగంగా రేపే 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రేపు (డిసెంబర్ 1, గురువారం) తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు, విస్తృతంగా ప్రచారం
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో...