Home Search
ఆర్బీఐ - search results
If you're not happy with the results, please do another search
పెద్దనోట్లపై ఆర్బీఐ ఏం చెప్పింది?
గతంలో రద్దు చేసి రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. రెండువేల రూపాయల నోట్లలో 97.38 శాతం నోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరాయని, కానీ...
ఆర్బీఐ రూల్ ఏం చెబుతోంది?
చాలా సార్లు ఎటువంటి కారణం లేకుండానే మన ఖాతా నుంచి బ్యాంకులు డబ్బును కట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అకౌంట్ మైనస్గా మారుతుంది. దీంతో ఆ అకౌంట్ను క్లోజ్ చేసుకోవడం తప్ప కస్టమర్కు...
ఆర్బీఐ సంచలన ప్రకటన.. రూ. 2,000 నోటు ఉపసంహరణ, సెప్టెంబరు 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్కు అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు అఞ్ఞతరం చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూ.2...
గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు ప్రధాని మోదీ అభినందనలు
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2023లో భాగంగా ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ...
ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంపు, పెరగనున్న లోన్ ఈఎంఐలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ...
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో...
అదానీ గ్రూప్ వ్యవహారంపై ఆర్బీఐ దృష్టి.. రుణాల వివరాలు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు?
గడచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన...
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన, రెపో రేటు మరో 35 బేసిస్ పాయింట్లు పెంపు, 6.25...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి 7 తేదీల్లో ఎంపీసీ సమావేశమై స్థూల ఆర్థిక పరిస్థితిని,...
రేపటి నుంచే దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం, ఆర్బీఐ ప్రకటన
దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి (e₹-R) కోసం మొదటి పైలట్/ప్రయోగాత్మక ప్రాజెక్టును రేపు (2022, డిసెంబర్ 1) ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ...