Home Search
ఇయాన్ మోర్గాన్ - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన.. అన్ని ఫార్మాట్ల...
ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా గత జూన్లో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న...
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
ఇంగ్లాండ్ సీనియర్ బ్యాట్స్మెన్, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా మంగళవారం నాడు ఇయాన్ మోర్గాన్ ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్...
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్, తప్పుకొన్న దినేశ్ కార్తీక్
ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్...
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు (జూలై 7, గురువారం) సౌతాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో తోలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత...
ఐపీఎల్-2022: కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్
రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ మేరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం బుధవారం...
టీ20 ప్రపంచ కప్-2021: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య నేడే తోలి సెమీఫైనల్
టీ20 ప్రపంచ కప్-2021 సెమీ ఫైనల్స్ దశకు చేరుకుంది. నేడు తోలి సెమీ ఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి...
నేడే ఆఖరి టీ20 మ్యాచ్, భారత్, ఇంగ్లాండ్ జట్లలో సిరీస్ విజేత ఎవరో?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో...
నేడే భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్, ప్రేక్షకులు లేకుండానే మిగిలిన 3 టీ20లు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్...
ఐపీఎల్-2020 వేలంలో 8 జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్ళే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు కోల్కతాలో జరిగింది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73...