Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈశాన్య రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు ప్రారంభించింది. ఈ సెమీ-హై స్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ ఉత్తరాఖండ్లోని...
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో కుంగుబాటు .. పీఎంవో ఉన్నతస్థాయి సమీక్ష, విపత్తు పీడిత ప్రాంతంగా ప్రకటన
కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పెరుగుతున్న భూమి క్షీణత మరియు నివాస ప్రాంతాల్లో పగుళ్లు గుర్తించినట్లు పీఎంఓ అధికారులు...
ఉజ్జయినిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, నటి స్వర...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుదీర్ఘ పాదయాత్ర 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది...
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000, నవంబర్ 9 ఏర్పడిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఏర్పడి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 25 మంది మృతి – ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ....
ఉత్తరాఖండ్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది యాత్రికులు...
ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని చంపావత్, ఒడిశాలో బ్రజరాజ్ నగర్ లో, కేరళలోని త్రిక్కాకర అసెంబ్లీ...
ఉత్తరాఖండ్లోని యమునోత్రి హైవేపై కూలిన రక్షణ గోడ, దారిలో చిక్కుకుపోయిన 10 వేల మంది ప్రయాణికులు
ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవేపై 10,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారు. ఈ మేరకు హైవే యొక్క భద్రతా గోడ కూలిపోవడంతో రాకపోకలు సాగించే మార్గం మూసుకుపోయింది, మళ్లీ రహదారిని తెరవడానికి...
చార్ధామ్ యాత్ర: ప్రారంభమైన ఆరు రోజుల్లో 20 మంది మృతి.. ప్రకటించిన ఉత్తరాఖండ్
చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటినుండి ఈ 6 రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించినట్లు ఉత్తరాఖండ్ ప్రకటించింది. వీరిలో ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలు మరియు అధిక ఎత్తులో కలిగే అధిక ఒత్తిడి...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఘనవిజయం సాధించిన బీజేపీ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ పాలనకే పట్టంకట్టారు. గత ఐదు సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ లో పలు...