Home Search
ఎన్ఐఏ - search results
If you're not happy with the results, please do another search
దేశవ్యాప్తంగా యాంటీ-టెర్రర్ రైడ్స్ చేపట్టిన ఎన్ఐఏ, ఈడీ.. 100 మంది పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో కీలక లీడ్?
తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ఒక నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఈ...
ఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్టు
కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు మాలిక్కు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. కేసు...
ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ముంబయిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కార్యాలయానికి ఓ ఆగంతకుడు బెదిరింపు ఈ-మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు...
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం, ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. ముందుగా జూన్ 27, ఆదివారం నాడు జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) స్థావరంలోకి డ్రోన్లు ప్రవేశించి బాంబులు జారవిడిచాయి. ఈ పేలుళ్లలో ఏ విమానానికి...
ఢిల్లీలో పేలుడు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జనవరి 29 న తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే పేలుడుకు...
9 మంది అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
దేశంలో ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్న ఆల్ఖైదా టెర్రరిస్టుల ప్రయత్నాలను ఈ రోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు భగ్నం చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో శనివారం ఉదయం కేరళ, బెంగాల్లో దాడులు...
పుల్వామా దాడి ఘటనకు నేటితో నాలుగేళ్లు.. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
జమ్మూ-కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం దీనిపై...
మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్: ఐదుగురు ఏపీ, ఐదుగురు తెలంగాణ పోలీస్ అధికారులకు పురస్కారాలు
2022 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ దేశవ్యాప్తంగా మొత్తం 151 మంది పోలీసు అధికారులకు ప్రకటించబడింది. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం...
వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
2018 భీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న ఉద్యమకారుడు, విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుకు పూర్తిగా వైద్య కారణాల వలనే బెయిల్ మంజూరు చేయడం జరిగిందని...