Home Search
ఏఈవో - search results
If you're not happy with the results, please do another search
మెరిట్ ప్రాతిపదికనే “ఏఈవో” ల నియామకం, దళారులను నమ్మొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవో పోస్టుల...
తెలంగాణలో 194 ఏఈవో పోస్టుల భర్తీకి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మే...
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
పంట నష్టం, పోడు భూములు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తెలంగాణలో నేటినుంచి ‘రైతుబంధు’ పంపిణీ.. కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు సాయం
వర్షాకాలం ప్రారంభమైనందున తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట సాయం అందించనుంది. వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన 'రైతుబంధు' పథకం ద్వారా అర్హులకు ఈరోజు నుంచి నిధులు పంపిణీ చేయనుంది....
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే దంపతులు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధాని భార్యతో కలిసి శ్రీవారికి పూజలు చేసారు. ఆ తర్వాత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు....
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో లాక్డౌన్ కొనసాగింపు సహా పలు అంశాలపై కేబినెట్ కీలక...
రైతుబంధు కోసం డిసెంబర్ 20 వరకు కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరణ
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల ఖాతాలోనే...
టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ బదిలీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్కుమార్ సింఘాల్ ను సెప్టెంబర్ 30, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య...
తెలంగాణ: త్వరలో పంచాయతీ కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్?
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి...