Home Search
కంటి వెలుగు - search results
If you're not happy with the results, please do another search
విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటి వెలుగు’, ఇప్పటికే 90,42,784 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) 90 లక్షల 42 వేల 784 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు....
కంటి వెలుగు:ఇప్పటికి 80,67,243 మందికి కంటి పరీక్షలు, 13,70,296 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటి...
తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన, ఇప్పటికే 70,02,290 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంతో ముఖ్యంగా పల్లెల్లో...
కంటి వెలుగులో 50 లక్షల మార్క్ దాటిన పరీక్షలు, 9,65,249 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంటి వెలుగు కార్యక్రమంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య తాజాగా 50...
విజయవంతంగా ‘కంటి వెలుగు’: ఇప్పటికి 33,60,301 మందికి పరీక్షలు, 6,76,732 మందికి రీడింగ్ గ్లాసెస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటివరకు (ఫిబ్రవరి 10, శుక్రవారం) 33...
అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన 'కంటి వెలుగు' ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు....
కంటి వెలుగు:ఇప్పటికి 23,22,198 మందికి కంటి పరీక్షలు, 4,96,654 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 లక్షల 22 వేల 198 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి...
కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సీఎస్ శాంతికుమారి
గత పది రోజుల నుండి బీఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
విజయవంతంగా కొనసాగుతున్న‘కంటి వెలుగు’ కార్యక్రమం, ఇప్పటికి 17,02,723 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 లక్షల 2...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కంటి వెలుగు' రెండోవ దశ కార్యక్రమం ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతుంది. జనవరి19వ తేది నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు వైద్య...