Home Search
కొల్లు రవీంద్ర - search results
If you're not happy with the results, please do another search
జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం వైస్సార్సీపీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టై రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, మంగళవారం...
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు
వైస్సార్సీపీ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం...
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను జూలై 3, శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వైస్సార్సీపీ నేత, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు...
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టాలని కొల్లు రవీంద్ర నిర్ణయించుకోవడంతో మచిలీపట్నంలో...
నానిని కలవరపెడుతున్న పాత రికార్డు!
ఏపీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మచిలీపట్నం రాజకీయాలు రంజుగా మారాయి. కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే సాగర నగరంలో ఈసారి కాపు వర్సెస్ బీసీ ఫైట్ ఆసక్తిని రేపుతోంది. మచిలీపట్నం నుంచి...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ...
జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు...
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో ‘మహానాడు’.. ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...