Home Search
కోవిడ్-19 - search results
If you're not happy with the results, please do another search
దేశంలో తగ్గుతోన్న కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 2,961 కోవిడ్-19 పాజిటివ్లు, 30వేల దిగువకు యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు వరుసగా 10...
తెలంగాణలో ఫీవర్ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్-19 లక్షణాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో.. తొలి రెండు రోజుల్లోనే సంచలన స్థాయిలో లక్ష మందికి పైగా కోవిడ్-19 లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర...
కోవిడ్-19 నివారణపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, థర్డ్వేవ్ వస్తుందన్న...
కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష, రాత్రి 11 వరకు కర్ఫ్యూ సడలింపులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కోవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా...
కోవిడ్-19 పై పోరాటం: రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్రం
కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత కోసం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రెండో విడత ఆర్థికసాయాన్ని గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.890.32...
జీహెచ్ఎంసీ వెబ్సైట్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సమాచారం – కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
హైదరాబాద్ నగరానికి సంబంధించి కోవిడ్-19 పాజిటివ్ కేసుల సమాచారం పేషంట్ ఐడీల వారిగా, వార్డు, సర్కిల్, జోనల్ సమాచారంతో జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే...
కాఫీ బ్యాడ్జింగ్తో బాసుల్లో గుబులు
ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను రద్దు చేసేసాయి. ఆఫీసుకు రావాలని పిలుపు నివ్వడంతో.. మూడేళ్లుగా ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్న తమను .. ఆఫీసులో పని...
డార్క్వెబ్లో 81 కోట్ల మంది డేటా..
భారతీయుల డేటా మళ్లీ బహిరంగ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. అవును వేలు కాదు లక్షలు కాదు.. భారత దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్వెబ్లో హల్...
కరోనా బారిన పడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హోం ఐసోలేషన్ సూచించిన వైద్యుల బృందం
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం...
దేశంలో మళ్ళీ వ్యాపిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
భారత్లో కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది. గత నాలుగో రోజులుగా వరుసగా మూడు వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు బుధవారం మరింత పైకి ఎగబాకాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు...