Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
వామ్మో.. కొత్త కరోనా.. భయపడాల్సిందేనా?
కరోనా బారిన కుటుంబం.. తెలంగాణలో కొత్తగా 19 కేసులు.. ఏపీలోనూ కలకలం.. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ.. ఇలా కరోనాకు చెందిన వార్తలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో మాస్క్ లు మళ్లీ మూతికి...
కరోనా బారిన పడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హోం ఐసోలేషన్ సూచించిన వైద్యుల బృందం
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం...
కరోనా బారిన పడిన మంత్రి కేటీఆర్.. హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా...
కరోనా బారిన పడిన టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన బాలకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా, కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది....
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు కరోనా పాజిటివ్, ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు దూరం
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో...
చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా.. లాక్డౌన్లో షాంఘై సిటీ
చైనా యొక్క ఆర్థిక రాజధాని షాంఘై సిటీలో సోమవారం లాక్డౌన్ను విధించారు. ఫ్లై ఓవర్లు మరియు టన్నెల్స్ అన్నింటినీ మూసివేసారు. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం...
చైనాలో కరోనా విజృంభణ.. ప్రపంచ ప్రఖ్యాత థీమ్ పార్క్ ‘షాంఘై డిస్నీల్యాండ్’ మూసివేత
చైనాలో కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు నగరాలూ, పట్టణాలు మళ్ళీ లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే షాంఘై లోని ప్రముఖ థీమ్ పార్క్ 'డిస్నీల్యాండ్ పార్క్'ను సోమవారం మూసివేశారు....
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉంది : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో టెక్ మహీంద్రా సంస్థ విరాళంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మరియు 7 అంబులెన్స్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే , ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా...
ఢిల్లీలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం
దేశంలో మే 1 వతేది నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక...