Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
విలీన గ్రామాల ప్రజల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు...
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర...
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం, విచారణ చేయాలని కాళోజీ వర్సిటీ వీసీకి...
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి మృతి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రీతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...
గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కేసీఆర్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం, ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అలాగే తన...
విషమంగానే వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. పరామర్శించిన గవర్నర్ తమిళిసై
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్లోని నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కాగా డాక్టర్ ప్రీతిని ఇక్కడకు...