Home Search
గవర్నర్ తమిళి సై - search results
If you're not happy with the results, please do another search
యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి వారి సేవోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
తెలంగాణలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగవ రోజైన శుక్రవారం వటపత్రశాయి అలంకార సేవలో స్వామి వారు ఊరేగారు. ఈ...
డా. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది – రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్...
హైదరాబాద్ లోని రాజ్భవన్లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ...
తెలంగాణ గవర్నర్ తమిళి సై ని కలిసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ని కలిశారు. గురువారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ఆమె గవర్నర్ కి ఇటీవల జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు....
జలవిహార్ లో అలయ్ బలయ్, గవర్నర్ తమిళి సై హాజరు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
విలీన గ్రామాల ప్రజల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు...
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...
గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు
తెలంగాణలో వెలుగుచూసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ బీజేపీ నేతలు పలువురు కలిశారు. ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో భేటీ...