Home Search
గవర్నర్ నజీర్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై గంటకు పైగా చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్భవన్కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ను శాలువాతో...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్కు...
ఏపీ కొత్త గవర్నర్గా ఈనెల 24న ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫిబ్రవరి 22న తన పదవి నుండి రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో రాష్ట్ర నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్, ఆయనతో జ్ఞాపకాలు నాకు ప్రత్యేకం – సీఎం జగన్
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో...
ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి...
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ...