Home Search
గుడివాడ అమర్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానంపై వివరణ ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్
స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా...
ఏపీలో వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చు – మంత్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలోగా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన...
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించాం, మున్ముందు ఏపీకి మరిన్ని పెట్టుబడులు – మంత్రి అమర్నాథ్
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి...
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో మరోసారి విషవాయువు లీక్.. ఆస్పత్రి పాలైన 100 మందికి పైగా మహిళా కార్మికులు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వద్ద మరోసారి విషవాయువు లీక్ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇక్కడి బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీలో ఉన్న సీడ్స్ ఇంటిమేట్ అపెరల్...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
విశాఖ పర్యటనలో సీఎం జగన్.. ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద రూ. 261.51 కోట్లు పంపిణీ
రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా 'వైఎస్సార్ వాహన మిత్ర'...
అనకాపల్లి: అచ్చుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ మూసివేత.. గ్యాస్ లీకేజి ఘటనలో చర్యలు
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అచ్యుతాపురం వద్ద గల ప్రత్యేక...
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...