Home Search
గులాం నబీ ఆజాద్ - search results
If you're not happy with the results, please do another search
గులాం నబీ ఆజాద్ కు షాక్, జమ్మూకశ్మీర్ లో 17 మంది నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జమ్మూకశ్మీర్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు...
తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, జెండా ఆవిష్కరణ
దేశ రాజకీయాల్లో సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
జమ్మూ-కశ్మీర్లో కాంగ్రెస్కు మరో షాక్.. గులాం నబీ ఆజాద్కు మద్దతుగా 64 మంది సీనియర్ నేతల రాజీనామా
జమ్మూ-కశ్మీర్లో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు మద్దతుగా 64 మంది...
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా శుక్రవారం వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ యొక్క...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీ? జీ-23 గ్రూప్ కీలక నిర్ణయం?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం నాడు 10 జనపథ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు...
గులాం నబీ ఆజాద్ నిజమైన స్నేహితుడు, కంట తడిపెట్టిన ప్రధాని మోదీ
త్వరలో పదవీ విరమణ పొందనున్న నలుగురు సభ్యులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అందులో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ విపక్ష నేత...
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలు పార్టీల రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
టాస్క్ ఫోర్స్-2024, పొలిటికల్ అఫైర్స్, సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్స్ ప్రకటించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో 'నవ సంకల్ప్ శిబిర్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యచరణ సహా పలు అంశాలపై...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...