Home Search
గౌతమ్ అదానీ - search results
If you're not happy with the results, please do another search
వరల్డ్ రిచెస్ట్ ఇండియన్గా ముఖేష్ అంబానీ.. రెండో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది....
మీడియా రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో 26% వాటా కొనుగోలుకు ప్రతిపాదన
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా మీడియా రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వార్తా ఛానెల్లలో ఒకటైన న్యూ...
అదానీ-హిండెన్బర్గ్ కేసు.. సుప్రీం సంచలన తీర్పు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు ఓ నివేదికను...
ముకేష్ అంబానీకి మొదటి స్థానం.. రెండో ప్లేసుతో సరిపెట్టుకున్న అదానీ
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్థానానికి ఎగబాకిన ముకేష్ అంబానీ.. మొదటి...
అంబానీ, అదానీ వెనక్కి..
భారత దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ పేరులే. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. వీరిద్దరినీ వెనక్కి నెట్టేసి మరి మరో ముగ్గురు...
అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. హిండెన్బర్గ్పై న్యాయ పోరాటానికి సిద్ధం, ప్రముఖ అమెరికన్ లీగల్ ఫర్మ్ వాచ్టెల్కు బాధ్యతలు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ సంస్థ భారతీయ దిగ్గజ అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది వెల్లడించిన రీసెర్చ్ రిపోర్ట్ అనంతరం...
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోంది, దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి – పార్లమెంట్లో రాహుల్ గాంధీ
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...
అదానీ గ్రూప్ వ్యవహారంపై ఆర్బీఐ దృష్టి.. రుణాల వివరాలు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు?
గడచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన...
అదానీ చేతుల్లోకి ‘ఎన్డీటీవీ’.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు ప్రణయ్ రాయ్, భార్య రాధిక రాజీనామా
ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ 'ఆర్ఆర్పిఆర్' హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బోర్డ్...
సీఎం జగన్ దావోస్ పర్యటన: అదానీ గ్రీన్ ఎనర్జీతో రూ. 60 వేల కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్ పర్యటనలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక...