Home Search
జగదీప్ ధన్కర్ - search results
If you're not happy with the results, please do another search
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (ఆగస్టు 11, గురువారం) రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగదీప్ ధన్కర్ చేత...
భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్, ఎన్నికల్లో ఘన విజయం
భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో జగదీప్ ధన్కర్ ఘన...
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు, పాల్గొన్న ప్రధాని మోదీ
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా,...
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని...
రేపే బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్మిన్స్టర్ అబే చర్చి వేదిక కానుంది. ఏడో...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డులు-2023 ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా...
ఢిల్లీలో ప్రధాని మోదీతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భేటీ
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, రాష్ట్రంలో...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు...
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి...