Home Search
జీ-20 సదస్సు - search results
If you're not happy with the results, please do another search
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్కు కలిగే ప్రయోజనాలు
దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే...
రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. జీ-20 ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న రెండో జీ-20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో పాల్గొననున్నారు....
వైజాగ్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...
జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి...
జీ-20 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు బాలిలో జరుగుతున్న 17వ G20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో...
17వ జీ-20 సమ్మిట్: నేటి నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 14-16 తేదీలలో ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు 17వ G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం బాలికి వెళ్లనున్నారు....
జీ-20 సమ్మిట్ లో పాల్గొనేందుకు రోమ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం రోమ్ చేరుకున్నారు. 16వ జీ-20 సమ్మిట్ మరియు కాప్-26 ప్రపంచ నాయకుల సదస్సులో...