Home Search
తమ్మినేని సీతారాం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం.. ఇకపై సభ్యులు పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఘర్షణ కారణంగా ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు...
ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కోన రఘుపతి.. ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు...
నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముంది? – స్పీకర్ తమ్మినేని సీతారాం
నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, పార్టీ ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముందని ప్రశ్నించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ప్లీనరీ రెండవ...
ఏపీ అసెంబ్లీ నుంచి 4గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే పలు అంశాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల నిరసనలు, ఒకరోజు సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సోమవారం వరుసగా మూడో రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వెల్లోకి దిగి సభా కార్యకలాపాలను స్తంభింపజేసినందుకు టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం, ఒకరోజు సస్పెన్షన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి శుక్రవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు....
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...
ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే...