Home Search
నాదెండ్ల మనోహర్ - search results
If you're not happy with the results, please do another search
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పకడ్బందీ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించిన నాదెండ్ల మనోహర్
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం వేదికగా మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సభ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు మరో 3 రోజుల పాటు పొడిగింపు: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మహాక్రతువులో...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ్యత్వ నమోదును సాంకేతికంగా...
కేంద్ర బడ్జెట్ 2023-24 మధ్యతరగతికి ఆర్ధికపరంగా ఊరట కలిగిస్తుంది: జనసేన నేత నాదెండ్ల మనోహర్
కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను ఈరోజు(ఫిబ్రవరి 1, బుధవారం) ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతికి ఆర్ధికపరంగా ఊరటను కలిగిస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు....
జనవరి 12న రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి పరిశీలించారు. సభాస్థలి...
ఈనెల 18న సత్తెనపల్లిలో నిర్వహించే ‘కౌలు రైతు భరోసా యాత్ర’ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
ఈ నెల 18వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో నిర్వహించే 'కౌలు...
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో...
ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని గౌరవిస్తాం, పుకార్లకు సమాధానం చెప్పక్కర్లేదు: నాదెండ్ల మనోహర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంపై వస్తున్న ఊహాగానాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. "ప్రధాని...
పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు, ఇంటి వద్ద సైతం సంచారం: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన నేత, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాదెండ్ల...
పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్, జూలై 31న తదుపరి జనవాణి కార్యక్రమం – నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం వాయిదా పడిందని పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు....