Home Search
నేటి మహిళ - search results
If you're not happy with the results, please do another search
మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, నేటి నుండి ఏప్రిల్ 9 వరకు ఆరోగ్య శిబిరాలు: సీఎస్ శాంతి...
మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు ప్రారంభించింది. బుధవారం సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ నేటినుంచి ప్రారంభం.. తొలి మ్యాచ్లో అమెరికాతో తలపడనున్న భారత్
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో నేటినుంచి అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ సమరం నేటినుంచి ప్రారంభం కానుంది. భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ ఆరంభ...
వైఎస్ వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. నేటి సాయంత్రం 4 తర్వాత సీబీఐ విచారణకు ఎంపీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నిందితుల తరపున హైకోర్టులో...
డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో...
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం...
మహిళలు అన్నిరంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుంది – సీఎం కేసీఆర్
సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అనే ఆర్యోక్తికి అనుగుణంగా...
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....
నేటి నుండి పునఃప్రారంభమవుతున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నుంచి 'ప్రజా ప్రస్థానం' పాదయాత్రను తిరిగి పునఃప్రారంభించనున్నారు. నర్సంపేటలో కొంతకాలం క్రితం తన కాన్వాయ్పై దాడి జరగడంతో ఆమె పాదయాత్రను మధ్యలోనే...
నేటి ప్రపంచ పరిస్థితిలో, దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి భారతదేశ బడ్జెట్పై ఉంది: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్-2023 సమావేశాలు ఈ రోజు (జనవరి 31, మంగళవారం) ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 2023 సంవత్సరపు బడ్జెట్ సెషన్...
నేటి నుంచి మూడురోజుల పాటుగా తెలంగాణలో మాణిక్రావ్ ఠాక్రే పర్యటన, నేతలతో కీలక భేటీలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే జనవరి 11, 12వ తేదీల్లో ఇన్చార్జి హోదాలో తొలిసారిగా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు...