Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నారా బ్రాహ్మణి పోటీ
ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు ప్రారంభించాయి. వైసీపీని ఎలా అయినా గద్దె దించాలని అన్ని పార్టీలు గట్టిగా...
నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
జీవితంలో తొలిసారి దేశంలో పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నానని రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నూతన...
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి..
శాసనసభ ఎన్నికలలో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ .. లోక్ సభ ఎన్నికలలో ఎలా అయినా గెలవాలనే టార్గెట్తో బరిలో దిగడానికి రెడీ అవుతోంది. అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత...
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ నయా వ్యూహం
మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతుండటంతో.. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ.. అదే జోష్ను లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది....
పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్
దేశ రాజకీయాల్లో రాణించాలని మొన్నటి వరకు ఉవ్విళ్లూరారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకోసమే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. రైతులను లక్ష్యంగా చేసుకొని 'అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అనే...
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఆ ముగ్గురు పోటీ..?
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందితే.. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ విజయం సాధించాయి. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి తగ్గినప్పటికీ.. తెలంగాణలో...
ఆ పార్లమెంట్ సీటుపై కన్నేసిన కామ్రేడ్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష సీపీఐ పార్టీ.. కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అదే జోష్తో తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి మరో అడుగు ముందుకేయాలని సీపీఐ భావిస్తోంది. తాజాగా...
నూతన పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది, 140 కోట్ల మంది ఆకాంక్షలకు చిహ్నం – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...