Home Search
పుష్కర్ సింగ్ ధామి - search results
If you're not happy with the results, please do another search
ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని చంపావత్, ఒడిశాలో బ్రజరాజ్ నగర్ లో, కేరళలోని త్రిక్కాకర అసెంబ్లీ...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
బీజేపీ కీలక నిర్ణయం, ఎన్నికల్లో ఓడినా పుష్కర్ సింగ్ ధామికే సీఎంగా అవకాశం…
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం కోసం 36 స్థానాలు దక్కించుకోవాల్సి...
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి, రేపే ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో జరిగిన బీజేపీ...
50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య
ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని...
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో కుంగుబాటు .. పీఎంవో ఉన్నతస్థాయి సమీక్ష, విపత్తు పీడిత ప్రాంతంగా ప్రకటన
కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పెరుగుతున్న భూమి క్షీణత మరియు నివాస ప్రాంతాల్లో పగుళ్లు గుర్తించినట్లు పీఎంఓ అధికారులు...
రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వెళ్తుండగా రూర్కీ నర్సన్ సరిహద్దులో రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి...
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000, నవంబర్ 9 ఏర్పడిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఏర్పడి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 21, శుక్రవారం) ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్,...